మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు.
పట్నా: విద్యార్థులకు మంచి చదువు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడి ప్రవర్తన వివాదాస్పదమైంది. ప్రధాని మోదీ (PM Modi)కి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. దీంతో అతడిని జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాకేశ్ కుమార్ బిహార్ (Bihar)లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించడానికి బదులు ప్రధానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఉచిత రేషన్ పథకం కింద పేదలకు ఇస్తున్న బియ్యం తినేందుకు ఉపయోగపడట్లేదని, మోదీకి ఎవరూ ఓటు వేయొద్దు అంటూ తరగతి గదిలో చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి.
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
టీచర్ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారంతా ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాకేశ్ను అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముచ్చటగా మూడోసారి.. నరేంద్రమోదీ అనే నేను
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. -
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. ప్రముఖుల సందడి
ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు విచ్చేశారు. -
‘సీఎంజీ జాగ్రత్త.. కల్పనా సోరెన్ వచ్చేశారు’: భాజపా ఎంపీ హెచ్చరిక
ఝార్ఖండ్లోని గాండేయ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కల్పనా సోరెన్ విజయం సాధించడంపై భాజపా ఎంపీ నిషికాంత్ దూబె స్పందించారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంపాయీ సోరెన్కు హెచ్చరిక చేశారు. -
రామోజీ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి: కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి
బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు మరణం తనని ఎంతో కలచివేసిందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ అప్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. -
ఒడిశా సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ.. తెరపైకి సురేశ్ పుజారి!
ఒడిశా నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జూన్ 10న ఉంటుందని భావించినప్పటికీ.. దానిని 12కు వాయిదా వేసినట్లు భాజపా వర్గాలు పేర్కొన్నాయి. -
తేనీటి విందులో.. కాబోయే మంత్రులకు మోదీ కీలక సూచనలు
కేంద్రమంత్రులుగా ప్రమాణం చేయనున్న భాజపా నేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నాయకులకు కీలక సూచనలు చేశారు. -
తప్పిన పెనుప్రమాదం: విమానం టేకాఫ్ కాకముందే.. మరో విమానం ల్యాండింగ్..!
ముంబయి ఎయిర్ పోర్టులో శనివారం పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఏక కాలంలో ఒకే రన్వే పైకి వచ్చాయి. ఇప్పుడా వీడియో వైరల్గా మారింది. -
హ్యాట్రిక్ విజయాల మోదీ.. మూడోసారి ప్రధానిగా ప్రమాణానికి రెడీ
కమలదళం నేత నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక పురోగతి.. శరీర భాగాలు గుర్తింపు!
పశ్చిమ బెంగాల్లో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఓ కాలువలో లభ్యమైన మానవ ఎముకలు అతడివేనని భావిస్తున్నారు. -
ప్రధాని ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. -
నేడు 30 మంది మంత్రుల ప్రమాణస్వీకారం..?
ప్రధాని మోదీ మంత్రి వర్గంలో నేడు 30 మంది వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. -
నీట్ గ్రేస్ మార్కుల సమీక్షకు కమిటీ: ఎన్టీఏ డీజీ వెల్లడి
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ - యూజీ పరీక్ష - 2024లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొంది. -
అత్యాచారాలు, హత్యలనూ వెనకేసుకొస్తారా..!
తనను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్కు కొందరు మద్దతివ్వడంపై బాలీవుడ్ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఫొటోలు, వీడియోలు నిజమైనవేనని ఆధారాలు సమర్పించాల్సిందే..
ప్రస్తుత డీప్ఫేక్ కాలంలో దంపతులు ఒకరిపై మరొకరు ఫొటోలు, వీడియోల సాయంతో నిందలు మోపే ముందు వాటిని నిరూపించగలిగేలా, న్యాయస్థానాల ఎదుట కచ్చితమైన ఆధారాలను సమర్పించాల్సిందేనని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. -
మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస
జాతుల ఘర్షణలతో గతేడాది అట్టుడికిన మణిపుర్లో మళ్లీ హింస చెలరేగింది. జీరీబామ్ జిల్లాలో శనివారం అనుమానిత మిలిటెంట్లు రెండు పోలీసు అవుట్ పోస్టులను దగ్ధం చేశారు. అటవీశాఖ కార్యాలయంతో పాటు 70 ఇళ్లకూ నిప్పుపెట్టారు. -
17వ లోక్సభ రద్దుతో మురిగిన యువతుల పెళ్లి వయసు పెంపు బిల్లు
పదిహేడవ లోక్సభ ఇటీవల రద్దు కావడంతో, యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ 2021 డిసెంబరులో కేంద్రం తీసుకొచ్చిన బిల్లు మురిగిపోయింది. -
పాండియన్ నా వారసుడు కాదు: నవీన్
ఇటీవలి ఎన్నికల్లో ఒడిశాలో బిజద ఓటమికి తన సహాయకుడైన వి.కె.పాండియన్ను విమర్శించడం దురదృష్టకరమని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. -
ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదు.. సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
నిండు సభలో ప్రతిన బూనారు.. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు!
-
ముచ్చటగా మూడోసారి.. నరేంద్రమోదీ అనే నేను
-
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. ప్రముఖుల సందడి
-
ఎన్నికల ఫలితాలు.. ₹14,800 కోట్ల ఎఫ్పీఐలు వెనక్కి
-
నలుగురు బందీలను కాపాడేందుకు.. 274 మందిని బలిగొని!
-
‘సీఎంజీ జాగ్రత్త.. కల్పనా సోరెన్ వచ్చేశారు’: భాజపా ఎంపీ హెచ్చరిక